విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ ఆలయ కమిటీ నియామకం
విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ ఆలయ కమిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దుర్గ గుడి ఆలయ బోర్డు సభ్యులుగా 16 మందిని నియమిస్తూ కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితం దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్గా బొర్రా రాధాకృష్ణని నియమించింది ఏపీ ప్రభుత్వం.