loader

సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ భేటీ

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియోపై ఈ భేటీలో చర్చ జరిగింది. ఈ ఆడియో వ్యవహారం పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి దగ్గుపాటి ప్రసాద్‌ను వివరణ కోరినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ అంతర్గత విభాగాన్ని ఆదేశించారు. ఈ ఆడియో వెనుక ఉన్న కారణాలు, […]

నిన్ను వదలం.. MLAను వెంటాడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను వెంటాడుతున్నారు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌. క్షమాపణలు చెప్పాలంటూ ఆందోళనలు చేస్తోన్న అభిమానులు.. ఇప్పుడా యుద్ధాన్ని దాన్ని నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్లారు. సారీ చెబుతావా.. లేక చిక్కుల్లో పడతావా.. అంటూ కొత్త డిమాండ్లను ముందుపెట్టారు. నాలుగు గోడల మధ్య కాదు.. అనంతపురం నడిబొడ్డున సారీ చెప్పాలని డిమాండ్‌ చేశారు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఏపీ కన్వీనర్‌ నరేంద్రచౌదరి. క్షమాపణ చెప్పకపోతే టీడీపీ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే, ఛలో అనంతపురానికి పిలుపునిస్తామని […]

దాడిపై తొలిసారి స్పందించిన ఢిల్లీ సీఎం.. సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై గుర్తుతెలియని వ్యక్తి దాడికి దిగడం కలకలం రేపింది. ఈ దాడిని ఆమె పిరికిపంద చర్యగా అభివర్ణించారు. తాను కోలుకుంటున్నానని, త్వరలోనే విధుల్లోకి వస్తానని సీఎం తెలిపారు. దాడి వెనుక కుట్ర ఉందని సీఎం కార్యాలయం అనుమానిస్తోంది. గుజరాత్‌కు చెందిన రాజేశ్ సకారియా దాడికి పాల్పడ్డాడు. జైలులో ఉన్న బంధువును విడిపించేందుకే దాడి చేశాడని భావిస్తున్నారు. ఈ ఘటన తన సంకల్పాన్ని అడ్డుకోలేదని, మరింత నిబద్ధతతో పనిచేస్తానని రేఖా గుప్తా స్పష్టం చేశారు.

వేణు స్వామికి ఘోర అవమానం.. గుడి నుంచి బయటకు పంపించేసిన అర్చకులు

అస్సాంలోని ప్రఖ్యాత కామాఖ్యా దేవి ఆలయానికి సందర్శించుకోవడనికి వెళ్లగా.. వేణు స్వామిని అడ్డుకున్నారు. గుడి లోపలకు రాకుండా బయటకు పంపించేశారు. సంతానం లేనివారు కామాఖ్యా అమ్మవారి ఆలయం కొండపైన కలిస్తే.. ఏడాదిలోపు పిల్లలు పుడతారని,అమ్మవారికి నైవేద్యంగా మాంసాహారం సమర్పించాలని అపచారపు మాటలు మాట్లాడడం సరికాదని పండితులు హెచ్చరించారు. లక్షల్లో డబ్బులు తీసుకుని ఇక్కడ పూజలు నిర్వహించడంపై కూడా కామాఖ్య ఆలయ సిబ్బంది ఆగ్రహానికి మరో కారణం.

టిక్ టాక్ అకౌంట్ ను ప్రారంభించిన ట్రంప్

జాతీయ భద్రతకు ముప్పు ఉందంటూ ఏ యాప్‌నైతే నిషేధించాలని అమెరికా సర్కార్ భావించిందో, ఇప్పుడు అదే వేదికగా తమ ప్రచారాన్ని ప్రారంభించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మంగళవారం వైట్ హౌస్ అధికారికంగా టిక్‌టాక్‌ ఖాతాను ప్రారంభించి, తొలి పోస్టును కూడా విడుదల చేసింది. “మేము తిరిగి వచ్చాం! వాట్స్ అప్ టిక్‌టాక్?” అనే క్యాప్షన్‌తో 27 సెకన్ల నిడివి ఉన్న వీడియోను వైట్ హౌస్ పోస్ట్ చేసింది. టిక్‌టాక్‌ను అమెరికాలో విక్రయించాలని, లేదంటే నిషేధం తప్పదని గతంలోనే […]

వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్‌ అరెస్ట్‌

ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఓ కేసులో విజయవాడ పటమట పోలీసులు వ్యూహం సినిమా నిర్మాత ద దాసరి కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. దాసరి కిరణ్‌ బంధువు గాజుల మహేష్ ట్రావెల్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. కొంతకాలం క్రితం మహేష్ వద్ద నుంచి కిరణ్‌ రూ. 4.5కోట్లు అప్పుగా తీసుకున్నారు.  డబ్బుల కోసం కిరణ్‌ను మహేష్ పదే పదే అడిగినప్పటికీ ఆయన పట్టించుకోలేదు మహేష్ దంపతులపై కిరణ్‌ అనుచరులు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మహేష్‌ విజయవాడ పటమట […]

ఘోర విషాదం.. నీటికుంటలో మునిగి ఆరుగురు విద్యార్థులు మృతి

కర్నూలు జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నీటికుంటలో మునిగి ఆరుగురు విద్యార్థులు చనిపోయారు. చనిపోయిన వారందరూ ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. కర్నూలు జిల్లా ఆస్పర్తి మండలంలోని చిగిలిలో ఏడుగురు విద్యార్థులు కలిసి.. ఊరి చివర కొండ మీద ఉన్న నీటికుంటలో ఈత కొట్టే్ందుకని బుధవారం స్కూలు ముగిశాక బయల్దేరి వెళ్లారు. కొండపై ఉన్న నీటి కుంటలోకి భారీగా నీరు చేరింది. ఈ విషయం తెలియని విద్యార్థులు.. ఈత కోసమని నీటికుంటలోకి దిగి.. లోతు ఎక్కువ […]

ఏపీలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌.. ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు నాంది పలికింది. మంగళగిరి మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లాంఛనంగా ఈ హబ్‌ను ప్రారంభించారు. అమరావతిని కేంద్రంగా తీసుకుని రూపుదిద్దుకుంటున్న ఈ హబ్ డీప్‌టెక్, కృత్రిమ మేధ (AI), సుస్థిర ఆవిష్కరణలు, సమ్మిళిత టెక్నాలజీలకు వేదిక కానుంది. 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ హబ్‌ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్టార్టప్‌లకు కొత్త దిశగా నిలవనుందని అధికారులు వెల్లడించారు.

పార్లమెంట్‌లో గందరగోళం.. అమిత్ షా ప్రవేశపెట్టిన కీలక బిల్లు పేపర్లను చించేసిన ప్రతిపక్షాలు

రాజ్యాంగం లోని ఆర్టికల్ 75, 164, 239AA లను సవరించడానికి ఉద్దేశించి.. 113వ సవరణ బిల్లు 2025ను హోం శాఖ మంత్రి అమిత్ షా సభలో ప్రవేశపెట్టగా.. ప్రతిపక్ష నాయకులు ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించాయి. 130వ రాజ్యాంగ సవరణ బిల్లులో “ముఖ్యమంత్రి పదవిలో ఉండి, వరుసగా 30 రోజులపాటు అరెస్టయి కస్టడీలో ఉంటే, 31వ రోజుకల్లా ఆయన తప్పనిసరిగా రాజీనామా చేయాలి. రాజీనామా చేయనట్లయితే, ఆ రోజునుంచే ముఖ్యమంత్రి పదవి ఆటోమేటిక్‌గా రద్దవుతుంది.”

నా హత్యకు కుట్ర చేశారు.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

నెల్లూరు జిల్లా కావలి టీడీపీ ఎమ్మెల్యే డీవీ (కావ్య) కృష్ణారెడ్డి క్వారీ దగ్గర కొందరు డ్రోన్‌తో సంచరించడం కలకలం రేపింది. జలదంకి మండలం అన్నవరంలో మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది.. వారి దగ్గర మారణాయుధం కూడా లభ్యమైందని సమాచారం. తనను హత్య చేసేందుకే వారు వచ్చారని ఎమ్మెల్యే ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలతో ఇదంతా చేశారని.. తనను చంపేందుకు రెక్కీ నిర్వహించారని ఆరోపించారు. డ్రోన్ ఎగరేసినవారిని పట్టుకుని అడిగితే వారు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON