స్టుపిడ్ పొలిటీషియన్స్..రేణూ దేశాయ్ ఘాటు వ్యాఖ్యలు
‘స్టుపిడ్ పొలిటీషియన్స్’ అంటూ రేణూ దేశాయ్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజస్థాన్ లోని సరిస్కా టైగర్ రిజర్వ్ లో మైనింగ్ చేయాలని కొంత మంది రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారన్నాట. ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఒకప్పుడు ఒకప్పుడు 3 పులులు మాత్రమే ఉండేవట. ఇప్పుడు వాటి సంఖ్య 50కు పైగా చేరిందట. అలాంటి చోట మైనింగ్ ను చేపట్టి మూగ జీవాలను ఎక్కడికి తరిమేస్తారు? లేదా చంపేస్తారా? అంటూ […]

