టీసీఎస్కు భూమి కేటాయింపుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కు భూమిని కేటాయించిన పిటిషన్పై విచారణ చేసిన హైకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ, “ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి ఇంకా ప్రారంభ దశలో ఉంది. ఈ సమయంలో నామమాత్రపు ధరకు భూములు కేటాయిస్తే తప్పేంటీ?” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమల వల్ల రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాల్ని చూడాలని సూచించారు. “ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వదని” న్యాయమూర్తి స్పష్టం చేశారు. తదుపరి విచారణ వాయిదా వేస్తూ, పారిశ్రామిక అభివృద్ధికి […]