రేపట్నుంచే రెండో విడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. భారీగా కన్వినర్ కోటా సీట్లు!
జులై 25, 2025వ తేదీ నుంచి రెండో విడత ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. అదే రోజు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. వీరికి జులై 26న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. జులై 26, 27 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు, జులై 30వ తేదీ సీట్ల కేటాయింపు ఉంటుంది. తొలి విడతలో మొత్తం 23,074 సీట్లు మిగిలాయి. మరికొన్ని కాలేజీల్లో కోర్ బ్రాంచీలైన ఈసీఈ, సివిల్, మెకానికల్ గ్రూపు సీట్లకు అనుమతికి దాదాపు లైన్ […]