క్లైమోర్ మైన్లే నన్నేం చేయలేకపోయాయి..వీళ్లేం చేస్తారు- చంద్రబాబు
జలహారతిలో భాగంగా నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి హంద్రీనీవాకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తాను కంకణం కట్టుకున్నానని.. కానీ చాలా మంది ఇబ్బందులకు గురి చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. విమర్శలు చేసినా, బూతులు తిట్టినా, శాపాలు పెట్టినా అవేవీ తన మనస్సుకు రాలేదని.. ఎందుకంటే క్లైమోర్ మైన్లే ఏం చేయలేనప్పుడు, ఇలాంటి వాళ్లు ఏం చేయలేరు అంటూ చంద్రబాబు […]