అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం – లారీ బోల్తా పడి ఏడుగురు మృతి
ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామిడికాయల లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందగా, మరికొందరు కూలీలు గాయపడ్డారు.రాజంపేట నుంచి రైల్వేకోడూరు మార్కెట్ కు మామిడికాయల లోడుతో లారీ వెళ్తోంది. ఈ క్రమంలో రెడ్డిపల్లి చెరువు కట్టపై లారీ అదుపుతప్పి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో లారీలో 16 మంది వరకు మామిడికాయలు కోసే […]

