కేంద్ర కేబినెట్ భేటీలో తీసుకున్న ఆరు కీలక నిర్ణయాలు
ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆరు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నాలుగు రైల్వే ప్రాజెక్ట్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సహకార రంగానికి NCDCకి కు రూ.2 వేల కోట్లు ఆర్థిక సాయాన్ని ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ దేశవ్యాప్తంగా 100 ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. యూపీ లోని ఇటార్సీ నుంచి నాగ్పూర్ వరకు కొత్త హైవే నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. శంభాజీ నగర్-పర్బనీ మధ్య రైల్వే డబ్లింగ్ పనులకు […]