మాజీ సీఎం జగన్పై కేసు నమోదు: గుంటూరు ఎస్పీ
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనలో వ్యక్తి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సింగయ్య అనే వ్యక్తి మృతి కేసులో మాజీ సీఎం జగన్ ను నిందితుడిగా చేర్చారు. ఈ విషయాన్ని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. అన్ని వీడియోలు పరిశీలించిన తర్వాత జగన్ కార్ కింద పడి సింగయ్య చనిపోయినట్లు గుర్తించాము. దాంతో కేసులోని సెక్షన్లు మార్చి.. జగన్ తో పాటు డ్రైవర్ రమణారెడ్డి […]