పంజాబ్ ను చిత్తు చేసి దర్జాగా ఫైనల్లో RCB
ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్లో RCB పంజాబ్ కింగ్స్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 9 ఏళ్ల తర్వాత ఫైనల్కు అడుగుపెట్టింది. బెంగళూరు (RCB) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ (PBKS) పూర్తిగా విఫలమైంది. జోష్ హేజిల్వుడ్, యశ్ దయాల్ మరియు భువనేశ్వర్ కుమార్ లాంటి బౌలర్లు కట్టుదిట్టమైన లైన్లు వేసి పంజాబ్ బ్యాటింగ్ను కుదిపేశారు. 102 పరుగుల లక్ష్యాన్ని RCB సునాయాసంగా ఛేదించింది. ఫిల్ సాల్ట్ అర్ధశతకం […]