loader

ప్రధాని నరేంద్రమోడీ ఓ అనికేత్… ఏపీ డిప్యూటీ సీఎం పవన్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రధాని మోడీని అనికేత్‌గా అభివర్ణించారు. ‘‘అనికేత్” ఒక పేరు, ఒక సంకల్పం అని కొనియాడారు. అనికేత్ అంటే ‘ఇల్లు లేకుండా ఉన్నారని..అది దాని అర్థం అని పవన్ చెప్పుకొచ్చారు. ‘‘అనికేత్’ అనేది సృష్టి యొక్క శాశ్వత సన్యాసి అయిన శివుడికి కూడా ఒక పేరు. వారికి విశ్వంలోని ప్రతి కణం ఒక ఇల్లు. నేడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కామాఖ్య నుండి ద్వారక వరకు మొత్తం భారతదేశాన్ని తనదిగా […]

మారని పాకిస్తాన్‌ వక్ర బుద్ధి.. 15మంది భారత్‌ పౌరులు మృతి..

పాకిస్తాన్‌ వక్రబుద్ధి ఏమాత్రం మారడంలేదు. బోర్డర్‌లో బరి తెగించి వ్యవహరిస్తూనే ఉంది. భారత్‌-పాకిస్తాన్‌ సరిహద్దుల్లో యుద్ధ పరిస్థితులు కమ్ముకొస్తున్నా తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నా ఉగ్ర శిబిరాలే టార్గెట్‌గా ఇండియన్‌ ఆర్మీ విరుచుకుపడుతున్నా ఏం చేయాలో అర్థం కాని పాక్‌ సైన్యం అమాయకులను పొట్టనబెట్టుకుంటోంది. మరోసారి సరిహద్దుల్లో కాల్పులు జరపడంతో 15 మంది భారత పౌరులు మృతి చెందగా.. 50 మందివరకు గాయపడినట్లు ఇండియన్‌ ఆర్మీ ప్రకటించింది. ఇక.. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. మృతులతోపాటు గాయపడ్డవారంతా పూంచ్‌ […]

వైసీపీలో చేరిన ఉద్యోగ సంఘాల మాజీ నేతలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం జరిగింది.. గతేడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్సార్‌సీపీ నుంచి ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడారు. అయితే తాజాగా వైఎస్సార్‌సీపీలోకి చేరికలు జరిగాయి.. వైఎస్సార్‌సీపీ ఉద్యోగులు, పెన్షన‌ర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు న‌ల‌మారు చంద్రశేఖ‌ర్‌రెడ్డి నేతృత్వంలో వీరంతా పార్టీలోకి వచ్చారు. వైఎస్సార్‌సీపీలో చేరిన వారిలో ఉద్యోగుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బీవీ సుబ్బారావు, ఏపీఎన్జీవో సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస‌రావు, రెవెన్యూ అసోసియేష‌న్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు […]

ఏపీలో ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ ఉద్యోగులందరి తొలగింపు,

140 మంది ఒప్పంద, పొరుగుసేవల వైద్యులు, ఇతర సిబ్బంది హాజరు నమోదులో అవకతవకలకు పాల్పడ్డారని.. వారందరికి ఉద్యోగుల నుంచి ఉద్వాసన పలకాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ‘పట్టణాల్లో నివసించే వైద్యులు, ఇతర సిబ్బంది సకాలంలో ఆసుపత్రులకు చేరుకోవడం లేదు.. అయినా నిర్ణీత సమయంలోనే విధులకు వచ్చినట్లు సమయ వేళలను ఐ-ఫోన్‌ సాంకేతికతతో మార్చారు. ఈ విషయాన్ని అధికారులు గుర్తించారు’..

భారత సైనికుల రైళ్లపై పాక్ నిఘా..

ఇప్పటికే ఆపరేషన్ సిందూర్ కంటే ముందే..భారత వెబ్‌సైట్లు, సర్వర్లపై హ్యాకింగ్‌కు పాల్పడ్డ పాక్ హ్యాకర్లు.. డేటాను చోరీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. భారత సైనిక రైళ్ల కదలికలను తెలుసుకునేందుకు పాకిస్తాన్ నిఘా సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని తెలుస్తోంది. ఈ సందర్భంగా రైల్వే శాఖ తన ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రైల్వే శాఖకు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని సూచనలు జారీ చేసింది.

ఎలివేటెడ్‌పై మరోసారి గ్రామసభలు

ఎలివేటేడ్‌ కారిడార్‌ భూసేకరణపై గ్రామసభలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ప్యారడైజ్‌ నుంచి శామీర్‌పేట్‌ రింగ్‌రోడ్డు వరకు 18 కిలోమీటర్ల మేర నిర్వహించనున్న కారిడార్‌ నిర్మాణానికి  భూ సేకరణ పక్రియకు ఓ వైపు రక్షణ శాఖ కొర్రీలు, మరోవైపు స్థానికుల వ్యతిరేకతతో బ్రెక్‌ పడిన విషయం విదితమే. భూ సేకరణ పక్రియపై ఇదివరకు ప్రభుత్వం నిర్వహించిన గ్రామసభలను గ్రామస్తులు బహిష్కరించి న్యాయస్థానాలను ఆశ్రయించారు. తిరిగి ఈనెల 9న గ్రామాలకు సంబంధించిన గ్రామసభను లోతుకుంటలో రెవెన్యూ అధికారులు నిర్వహించనున్నట్లు […]

గుజరాత్‌లో హై అలర్ట్‌..

నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాలు, తీరప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను పెంచిన‌ట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. తీరప్రాంతాలైన జామ్‌నగర్, హాలార్ బీచ్ తదితర ప్రాంతాల్లో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG), మెరైన్ పోలీస్, టాస్క్ ఫోర్స్ కమాండోలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. పాక్ సరిహద్దుకు సమీపంలో ఉన్న హాలార్ బీచ్‌లో నిఘా కట్టుదిట్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గుజరాత్ వ్యాప్తంగా సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించారు

హమ్ చేసి, విజిల్ వేసి యూట్యూబ్‌లో పాటలు వెతకొచ్చు

కొన్ని సార్లు పాటలు గుర్తు ఉంటాయి కానీ సినిమా పేరు కానీ, పాటలోని లిరిక్స్ కానీ మర్చిపోతుంటాం. మీకు గుర్తు ఉన్న పాటను హమ్ చేస్తే చాలు ఆ సాంగ్‌ను గుర్తు పట్టి మీకు చెప్పేస్తోంది. మీరు ఎలా హమ్ చేసినా ఆ పాట ఏంటో YouTube గుర్తుపడుతుంది. అవును, YouTube ఒక కొత్త అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా మీరు కేవలం హమ్ చేసుకునే పాట లేదా ఈల ద్వారా పాడిన మీకు నచ్చిన […]

ప్రధాని మోదీపై విషం కక్కుతూ లేఖ విడుదల..

పహల్గామ్‌ ఉగ్రదాడికి మూల్యం చెల్లించుకున్నాడు జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ చీఫ్‌ మసూద్ అజార్‌ కుటుంబం హతమైంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విషం కక్కుతూ ఓ లేఖ విడుదల చేశాడు. ప్రధాని మోదీ అన్ని నియమాలూ ఉల్లంఘించారంటూ ఆక్రోశం వెల్లగక్కాడు.  భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం.. ఇకపై జాలి చూపను అంటూ.. తను చేసిన పాపాలన్నీ మరిచిపోయి భారత్‌ తప్పుచేసిందన్నట్లు మాట్లాడుతున్నాడు. అసలు మసూద్‌ ఉన్నాడా..? ఇంతకీ లేఖ విడుదల చేసింది ఎవరు అన్నదీ ప్రపంచ వ్యాప్తంగా […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON