ఢిల్లీలో టూర్ లో చంద్రబాబు .. రాజ్యసభ సీటు భర్తీపై చర్చ
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు ఢిల్లీ టూర్ లో బిజీగా ఉన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు, జలవనరుల శాఖ మంత్రి, న్యాయశాఖ మంత్రితో ఏపీ సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, ప్రాజెక్టుపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారని తెలుస్తోంది. అమిత్ షా తో భేటీ వేళ రాజకీయ చర్చకు కీలకంగా మారనున్నాయి. ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్ధితో పాటు కేంద్ర మంత్రిగా అవకాశం ఎవరికి తుది […]