loader

రాచరికం మళ్లీ రావాలి.. నేపాల్‌లో భారీ నిరసనలు..

నేపాల్‌లో మళ్లీ రాచరిక పాలన రావాలని వందలాది మంది కాఠ్మాండూలో ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్లమెంటు, ప్రధాన మంత్రి నివాసం హై సెక్యూరిటీ జోన్‌ సమీపంలో రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీకి చెందిన దాదాపు 1,500 మంది ధర్నా చేశారు. గణతంత్ర విధానం నశించాలి’, ‘రాచరికం మళ్లీ రావాలి’, ‘నేపాల్‌ను హిందూ దేశంగా ప్రకటించాలి’ అంటూ నినాదాలు చేశారు. ఆర్‌పీపీ చైర్మన్‌ రాజేంద్ర లింగ్డెన్‌, సీనియర్‌ నేతలు పశుపతి షంషేర్‌ రాణా, బహదూర్‌ ప్రధాన్‌  ఈ కార్యక్రమానికి […]

హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటు, జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యావరణహిత కిటాక్యూషు నగరాన్ని ఆదివారం సందర్శించింది. హైదరాబాద్‌లో ఎకో టౌన్ ఏర్పాటుకు జపాన్‌కు చెందిన ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. కిటాక్యూషు మాదిరిగా హైదరాబాద్‌ను శుభ్రమైన, సుస్థిర నగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ ఒప్పందాలు జరిగాయి. ఈఎక్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, నిప్పాన్ స్టీల్ ఇంజినీరింగ్, పీ9 ఎల్ఎల్సీ, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమితా హోల్డింగ్స్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది.

తిరుమలలో వేసవి రద్దీ.. శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి..

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక విజ్ఞప్తి చేసింది. శ్రీవారి దర్శనం కోసం దర్శన టికెట్లు, టోకెన్లతో వచ్చే భక్తులు నిర్దేశిత సమయంలోనే రావాలని కోరింది. శ్రీవారి దర్శనం టోకెన్లు, టికెట్లు క‌లిగిన భ‌క్తులు నిర్దేశిత స‌మ‌యంలోనే క్యూలైన్లలోకి ప్రవేశించాలని టీటీడీ ఏఈవో వెంక‌య్య చౌద‌రి విజ్ఞప్తి చేశారు. సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయానికే దర్శనం కోసం క్యూలైన్లలోకి రావాలని కోరారు. వరుస […]

రక్తపు మడుగులో మాజీ డీజీపీ ఓం ప్రకాశ్‌.. భార్యపైనే అనుమానం..!

కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ బెంగళూరులోని తన నివాసంలో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. అతని భార్యే అతన్ని హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఓం ప్రకాష్  2015లో కర్ణాటక రాష్ట్రానికి 38వ డీజీ అయ్యారు. కుటుంబ వివాదం నేపథ్యంలో అతని భార్య పల్లవి, కుమార్తెను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.  తన ప్రాణాలకు ముప్పు ఉందని ప్రకాష్ కొంతమంది సన్నిహితుల ముందు ఆందోళన వ్యక్తం […]

ప్రధాని మోదీకి ఎలన్ మస్క్‌ ఫోన్‌ కాల్.. భారత్‌లో పర్యటన!

టెస్లా వ్యవస్థాపకుడు, స్పేస్‌ ఎక్స్ సీఈవో, ప్రపంచ కుభేరుడు ఎలన్‌ మస్క్‌ భారత్‌ సందర్శనకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ అభిమానిని అనుచెప్పుకునే మస్క్‌ ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ‘ప్రధాని మోదీతో మాట్లాడటం గౌరవంగా ఉంది. ఈ ఏడాది చివర్లో భారత్‌ సందర్శించడానికి తాను ఎంతో ఆసక్తికగా ఎదురు చూస్తున్నట్లు ఈ సందర్భంగా మస్క్‌ తన X ఖాతా పోస్ట్‌లో పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ పరిపాలనయా యంత్రాంగంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా మస్క్ పరిగణించబడుతున్న […]

SSMB29 మూవీ అప్ డేట్ భారీ బోట్ యాక్షన్ సీక్వెన్స్

దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో పాన్ వరల్డ్ మూవీ SSMB29 ఒడిశాలో ఓ షూటింగ్ షెడ్యూల్ పూర్తి కాగా త్వరలోనే మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. భారీ బోట్ యాక్షన్ సీక్వెన్స్ఈ మూవీలో మహేష్ బాబుతో పాటు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. దీని కోసం ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నారని.. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ నేతృత్వంలో ఈ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON