loader

రాజమౌళి బోనులో నుంచి బయటపడ్డ సింహం…

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దిగజం రాజమౌళి కాంబినేషన్లో ‘ఎస్ఎస్ఎంబి 29’ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కావడంతో తాజాగా మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్తూ కనిపించారు. ఈ మేరకు ఓ వీడియోలో తన పాస్ పోర్ట్ ను జక్కన్న నుంచి వెనక్కి తెచ్చుకున్నట్టు చూపించడం వైరల్ గా మారింది. గతంలో మహేష్ బాబు పాస్ పోర్ట్ ను లాగేసుకుని, ఆయనని బోన్లో […]

రక్తంతో పవన్ కల్యాణ్ చిత్ర పటం గీసిన డై హార్డ్ ఫ్యాన్

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా త‌ణుకు మండ‌లం దువ్వ గ్రామానికి చెందిన ఇంట‌ర్ విద్యార్థి వెంక‌ట హ‌రిచ‌రణ్ చిన్నప్పటి నుంచే పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. తమ ప్రాంతానికి పవన్ కల్యాణ్ వస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అతను ఎలాగైనా తమ అభిమాన హీరోను కలవాలనుకున్నాడు. అంతే.. తన రక్తంతో పవన్ కల్యాణ్ చిత్రం గీశాడు.తను రక్తంతో గీసిన పవన్ కల్యాణ్ ఫొటోను మంత్రి కందుల దుర్గేష్‌కి అంద‌జేశారు. తాను ప‌వ‌న్ కల్యాణ్ వీరాభిమాని అని, ఆయ‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా […]

టిక్ టాక్‌కు `లైఫ్

చైనాకు చెందిన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ టిక్ టాక్‌కు కొత్త జీవితాన్ని ప్రసాదించడానికి సిద్ధపడ్డారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకార సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోన్నారు. టిక్‌టాక్‌ను అమెరికా నిషేధించిన విషయం తెలిసిందే.  యాప్ మాతృ సంస్థ బైట్ డాన్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ ఫలితం దక్కలేదు.  యూఎస్ కంపెనీ జాయింట్ వెంచర్‌గా 50 శాతం వాటాను టిక్ టాక్ మాతృసంస్థలో కలిగి ఉంటుందని నిబంధనను పెట్టారు. గడువు ముగియబోతోన్న నేపథ్యంలో- […]

బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ నుంచి 5జీకి అప్‌గ్రేడ్‌..83,993 4G టవర్లు పూర్తి..

బీఎస్‌ఎన్‌ఎల్ 5జి సేవలను మొదట దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభించి, తరువాత దేశంలోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించవచ్చని ఎకనామిక్ టైమ్స్ నివేదిక పేర్కొంది. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. బీఎస్‌ఎన్‌ఎల్ ఆర్థిక పునరుద్ధరణ మార్గంలో ఉందని, 2025 మధ్యకాలం నుండి 5జి లాంచ్ వైపు టెలికాం సంస్థ అడుగులు వేస్తుందని అన్నారు.  BSNL ఇప్పుడు 5G ప్రీమియం బ్యాండ్‌లలో స్పెక్ట్రమ్‌ను కలిగి ఉంది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తన 5G నెట్‌వర్క్ సేవలను […]

అసలు విషయం వదిలేస్తున్నారు, నచ్చినట్టు వాడుకుంటున్నారు- మీడియాపై షర్మిల ఆగ్రహం

తను మాట్లాడిన మాటల్లో కావాల్సిన వాటిని మాత్రమే ప్రసారం చేయడమో, పబ్లిష్ చేయడమో చేస్తున్నాయని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. తను మాట్లాడిన ముఖ్యమైన విషయాలు వదిలేసి కేవలం జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన విషయం మాత్రమే పేపర్లలో రాస్తున్నారు అంటూ షర్మిల విమర్శించారు. ఆమె వక్ఫ్ సవరణ బిల్లుపై మాట్లాడిన విషయాలు హైలెట్ కాలేదు. కొన్ని పేపర్లు అయితే అసలు పట్టించుకోలేదు. దీనితో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చర్చ జరగడంతో ఆమె మరోసారి ప్రెస్‌మీట్ […]

ఖరీదెక్కనున్న ఐఫోన్లు

ట్రంప్‌ టారిఫ్‌ దెబ్బకు ఐఫోన్ల ప్రియంకాబోతున్నాయి. ఆయా మాడళ్ల ధరలు 30 శాతం నుంచి 43 శాతం వరకు పెరగనున్నాయి. వీటిలో హై-ఎండ్‌ మాడల్‌ 2,300 డాలర్లు అధికంకాబోతున్నదని ప్రముఖ న్యూస్‌ ఏజెన్సీ రాయిటర్స్‌ ప్రత్యేక కథనాన్ని ప్రచూరించింది. ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న ఐఫోన్లలో అత్యధికంగా చైనా లో తయారవుతుండటమే ఇందుకు కార ణం. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన 799 డాలర్ల విలువైన ఐఫోన్‌ 16 ధర 1,142 డాలర్లకు చేరుకోనున్నది.

వనం వదిలి జనంలోకి.. HCUలో బుల్డోజర్లతో బెదిరిన జీవాలు

హెచ్‌సీయూ కంచ గచ్చిబౌలిలో ప్రశాంతంగా బతికిన మూగజీవాలు నేడు ప్రాణభయంతో పరుగులు తీస్తున్నాయి. చెట్లను, ఆవాసాలను బుల్డోజర్లు నేలమట్టం చేస్తుంటే బెదిరిన జింకలు గమ్యం ఎటో తెలియకుండా పరుగులు తీస్తున్నాయి. దీంతో వివిధ ప్రాంతాల్లో జింకలు సంచరిస్తూ కనిపిస్తున్నాయి. శుక్రవారం గోపన్‌పల్లి, ఎన్టీఆర్‌ నగర్‌లో ఓ జింక హృదయవిదారకంగా తిరుగుతూ కనిపించింది. రహదారిపై ఉన్న పలు షాపుల్లోకి వెళ్తూ, బయటకు వస్తూ భయపడుతూ నిపించింది. ఎన్టీఆర్‌ నగర్‌ ప్రధాన రహదారిపై పరుగెత్తగా వీధి కుక్కలు వెంటపడ్డాయి. స్థానికులు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON