loader

ఆ కారణంతోనే వక్ఫ్ బిల్లుకు జనసేన పార్టీ మద్దతు, వీడియో వైరల్

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వక్ఫ్ సవరణ బిల్లుకు జనసేన పార్టీ తరఫున మద్దతు ప్రకటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు.. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ టార్గె్‌ట్‌గా కొందరు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీతో పాటూ నేతలు, కార్యకర్తలు.. వక్ఫ్ ఆస్తుల విషయంలో పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటో 2008-2009లోనే చెప్పారంటూ ఓ వీడియోను వైరల్ చేస్తున్నా ఈ వీడియో చూస్తే వక్ఫ్ బిల్లు విషయంలో […]

Reliance Jio : ఇంటర్నెట్ వేగంలో ఇదే తోపు!

భారత్ లో ఇంటర్నెట్ విప్లవాన్ని తీసుకొచ్చిన సంస్థ జియో. ఆకాశంలో ఉన్న టెలికాం వినియోగ ధరల్ని నేలపైకి దించింది కూడా జియోనే. అయితే తర్వాత టారిఫ్ ప్లాన్లను పెంచుకుంటూ వస్తోంది. అయినా ఇప్పటికీ వేగవంతమైన ఇంటర్నెట్ అందిస్తోంది జియోనే. వేగవంతమైన నెట్‌వర్క్‌లో జియో టాప్ ప్లేస్‌లో ఉంది. ఓక్లా వెబ్‌సైట్ ప్రకారం, జైపూర్ నగరంలో అత్యధికంగా 181.68 Mbps డౌన్‌లోడ్ వేగం ఉంది. కోల్‌కతా రెండో స్థానంలో, అహ్మదాబాద్ మూడో స్థానంలో ఉన్నాయి. ముంబైలో తక్కువగా 75.75 […]

మూడేళ్ల తర్వాత రాష్ట్రాన్ని పాలించేది మేమే: జగన్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తన మొదటి పాలన లో కొన్ని వ్యూహాత్మక పొరపాట్లు జరిగాయని ఆయన అంగీకరించారు. అయితే, ఈసారి (జగన్ 2.0) మరింత దృఢంగా, కార్యకర్తలకు మద్దతుగా నిలిచే విధంగా తన శైలిని మారుస్తానని చెప్పారు.అధికారం తిరిగి వచ్చాక పార్టీ శ్రేణులకు మరింత దగ్గరగా ఉంటానని, వారిని గౌరవిస్తానని స్పష్టం చేశారు. చంద్రబాబులో ఎలాంటి మార్పు రాలేదని, తంలోలా ఇప్పటికీ అవినీతి, రాజకీయ […]

గూగుల్ ఫొటోస్ కొత్త రూపు ..

మనం తీసుకున్న ఫొటోల్ని అందంగా, సంవత్సరం, నెల, రోజువారీగా అమర్చి పెట్టే యాప్ గూగుల్ ఫొటోస్. ఆ యాప్ కొత్త డిజైన్, కొత్త రూపంలో వస్తోంది. గూగుల్ ఫొటోస్ యాప్ సమూలంగా మారనుంది. కొత్త సమాచారం ప్రకారం, గూగుల్ కొంతమంది యూజర్లకు సర్వే లింక్‌లను పంపింది. అందులో ప్రస్తుత డిజైన్, కొత్త డిజైన్‌ను పోల్చి అభిప్రాయాలను అడిగింది. వాళ్లందరిలో ఎక్కువమంది దేనికి ఓటు వేశారో.. దాని ప్రకారం ఓకే చేయనుంది. దాంతో కొత్త డిజైన్‌లో చాలా మార్పులు […]

భారత్‌పై ప్రతీకార సుంకాలు షురూ..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలపై కీలక ప్రకటన చేశారు. లిబరేషన్ డే సందర్భంగా 60కి పైగా దేశాలపై ఆయన ప్రతీకార సుంకాలను ప్రకటించారు. అలాగే అధికారిక ఉత్తర్వులపై కూడా ట్రంప్‌ సంతకాలు చేశారు. ఇతర దేశాలపై విధించిన టారిఫ్‌లు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు..ట్రంప్‌. ఈ రోజును ‘లిబరేషన్‌ డే’గా అభివర్ణించిన ట్రంప్‌..అమెరికా ఇండస్ట్రీ ఈరోజు పునర్జన్మించిందని చెప్పారు. అమెరికాను చాలా ఏళ్లుగా మోసగాళ్లు ఉపయోగించుకున్నారని మండిపడ్డ ట్రంప్‌.. ఇక అలా జరగదని […]

‘ఇది తప్పుడు పని’.. HCU భూవివాదంలో రేవంత్ సర్కారుపై రష్మిక ఆగ్రహం

హెచ్‌సీయూ ల్యాండ్స్‌ను వదిలేయండని, వన్య ప్రాణుల్ని బతకనివ్వండి అంటూ టాలీవుడ్ సైతం గొంతెత్తుతోంది. ఈ క్రమంలో రష్మి, రేణూ దేశాయ్ వంటి వారు ఇప్పటికే వీడియోలు వదిలారు. పోస్టులు చేస్తున్నారు. తాజాగా హెచ్‌సీయూ భూవివాదం మీద రష్మిక స్పందించింది. అక్కడ జరుగుతున్న విధ్వంసం గురించి తెలియడంతో రష్మిక బాధపడింది. నాకు ఈ విషయం ఇప్పుడే తెలిసింది.. ఇలా అంటున్నందుకు క్షమించండి.. ఇది మాత్రం సరైన పని కాదు..

పోలీసులూ.. హద్దు మీరొద్దు.. అరెస్టు సమయంలో రూల్స్‌ పాటించాల్సిందే

నిందితుల అరెస్టు సమయంలో పోలీసుల తీరు, నిబంధనల ఉల్లంఘనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అరెస్టు నిబంధనలను పాటించని పోలీసులపై కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించింది. ఈ మేరకు జస్టిస్‌ అహ్‌సానుద్దీన్‌ అమానుల్లాహ్‌, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు (యూటీ) చెందిన డీజీపీలకు హెచ్చరికతో కూడిన ఆదేశాలు జారీ చేసింది.

వరంగల్‌ చపాటా మిర్చికి అంతర్జాతీయ గుర్తింపు

వరంగల్‌ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు లభించింది. ప్రపంచ స్థాయిలో జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌(జీఐ) ట్యాగ్‌ను సాధించింది. మల్యాల జేవీఆర్‌ పరిశోధనా స్థానం, హార్టికల్చర్‌ యూనివర్సిటీ కలిసి చపాటా మిర్చి పంటపై అనేక పరిశోధనలు చేసి రైతులకు లాభాలు వచ్చేలా రిసెర్చ్‌ చేసి పంపించామని దాని ఫలితంగా చపాటా మిర్చికి అంతర్జాతీయ గుర్తింపు లభించిందని మల్యాల (జేవీఆర్‌) శ్రీ కొండా లక్ష్మణ్‌ ఉద్యాన కళాశాల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కత్తుల నాగరాజు ర్కొన్నారు.

వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం, అర్థరాత్రి ఓటింగ్

వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బిల్ సభలో ప్రవేశ పెట్టిన తర్వాత మొదలైన చర్చ సుదీర్ఘంగా సాగింది. దాదాపు 12 గంటలపాటు ఈ బిల్లుపై చర్చించారు. అర్థరాత్రి దాటిన తర్వాత 12.17నిమిషాలకు ఓటింగ్ జరిగింది. ఓటింగ్ జరిగిన సమయంలో లోక్‌సభలో 390 మంది సభ్యులు ఉన్నారు. వారిలో బిల్‌కు అనుకూలంగా 226మంది ఓటు వేస్తే వ్యతిరేకంగా 163 మంది ఓటు వేశారు. ఒక సభ్యుడు దూరంగా ఉన్నారు.

విధ్వేషాలు వద్దు, దర్యాప్తుపై నమ్మకం ఉంచుదాం: ప్రవీణ్ భార్య అభ్యర్థన

వీడియోలో ఏమన్నారంటే…” క్రిస్టియన్ సమాజం నుంచి వచ్చిన మద్దతకు చాలా ధన్యవాదాలు. ప్రవీణ్‌ను ఇది మరింత ఉన్నతంగా మార్చింది. ప్రభుత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. ప్రవీణ్ మృతిపై త్వరగా నిజాలు నిగ్గుతేల్చేలా సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించాలని రిక్వస్ట్ చేశారు. “త్వరగా విచారణ చేసి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. ప్రభుత్వం విచారణపై మాకు నమ్మకం ఉంది. తసామరస్యాన్ని దెబ్బతీసేలా చర్యలు చేపట్టొద్దని అభ్యర్థిస్తున్నాను. నా భర్త ప్రవీణ్‌ ఎప్పుడూ సమాజంలో విధ్వేషాలు రెచ్చగొట్టేలా […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON