loader

సోషల్‌మీడియాను ఊపేస్తున్న జీబ్లీ..

సోషల్ మీడియాలో ఓ కొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్.. ఇప్పుడు ఏ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ ఓపెన్‌ చేసినా ఫీడ్‌ మొత్తం జీబ్లీ ఫొటోలతో నిండిపోతోంది. ఈ క్రమంలోనే చాట్‌జీపీటీకికేవలం ఒక గంటలో  10 లక్షలు యూజర్లు యాడ్‌ అయ్యారని ఓపెన్‌ ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌ వెల్లడించారు. ఈ ఫీచర్‌ను అత్యధికంగా వినియోగించడం వల్ల తమ జీపీయూ (GPU) వ్యవస్థపై అధిక భారం పడుతోందని, అందుకే దీనికి లిమిట్‌ పెడుతున్నామని ఆల్ట్‌మన్‌ ఇటీవల […]

మోనాలిసా డైరెక్టర్ అరెస్ట్ కేసులో బిగ్ ట్విస్ట్..

కుంభమేళాలో పూసలు అమ్ముకొని దేశం దృష్టిని ఆకర్షించిన నీలి కళ్ల సుందరి మోనాలిసా కు సినిమాలో ఛాన్స్‌ ఇప్పిస్తానని చెప్పిన డైరెక్టర్‌ సనోజ్‌ మిశ్రాను 28 ఏళ్ల మహిళ ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే సినిమా ఆఫర్‌ ఆశ చూపించి ముంబాయిలో ఆమెతో సహజీవనం చేసినట్టు . పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో ట్విస్ట్ నెలకొంది. తనపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని.. సనోజ్ అమాయకుడని సదరు యువతి […]

జమిలి ఎన్నికలపై తగ్గేదేలే అంటున్న బీజేపీ.. జేపీ నడ్డా కీలక ఆదేశాలు

జమిలి ఎన్నికలపై మరింత ఫోకస్ పెంచింది బీజేపీ. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలని.. మాటిమాటికి వచ్చే ఎన్నికలతో వచ్చే నష్టాన్ని వివరించాలని ఎంపీలకు సూచించారు జేపీ నడ్డా. మరోవైపు ఆఫీస్‌ బేరర్స్‌, జిల్లా అధ్యక్షులతో భేటీ అయిన కిషన్ రెడ్డి.. కాంగ్రెస్‌ హామీల అమలుపై ప్రజా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. దేశమంతటా ఒకేసారి లోక్‌సభ, శాసనసభలకు ఎన్నికలు జరిగితే నిర్వహణ వ్యయం, మానవ వనరుల వినియోగం గణనీయంగా తగ్గడంతో పాటు ప్రభుత్వాల పనికి […]

మీడియా ముందుకొచ్చిన వ్యోమగామి సునీతా…

నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె సహచరుడు బుచ్‌ విల్‌మోర్‌లు మార్చి 20న భూమికి తిరిగొచ్చిన విషయం తెలిసిందే. హ్యూస్టన్‌లోని జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌‌లో.. భూవాతావరణానికి సర్దుబాటు చేసుకునేలా నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.తాజాగా, ఈ వ్యోమగాములు 12 రోజుల అనంతరం మొదటిసారి బ్యాహ ప్రపంచం ముందుకు వచ్చారు. సునీతా విలియమ్స్ మాట్లాడుతూ.. తనకు ఇప్పుడు బాగానే ఉందన్నారు. తమను సురక్షితంగా భూమికి తీసుకొచ్చేందుకు సహకరించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్‌లకు ధన్యవాదాలు […]

2న ఢిల్లీలో బిసి సంఘాల ధర్నా

రాష్ట్ర శాసనసభ ఆమోదించిన వెనుకబడిన తరగతులకు 42 శా తం రిజర్వేషన్ల పెంపుదల కేంద్రంపై ఒత్తిడి పెం చేందుకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు మంగళవారం ఢిల్లీకి వెళ్తున్నారు. ఏప్రిల్ రెండో తేదీ బు ధవారం నాడు ఢిల్లీలో జరుగనున్న బిసి సంఘా ల మహాధర్నాకు మంత్రులు సంఘీభావం ప్రకటించనున్నారు. బిసి సంఘాల మహాధర్నాకు ఏఐసీసీ అగ్రనేత, ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, ఏఐసీసీ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ […]

బెట్టింగ్‌ యాప్స్‌ వ్యవహారంపై సిట్‌

బెట్టింగ్‌ యాప్స్‌తో తెలుగు రాష్ట్రాలలో ఆర్థిక విధ్వంసం, బాధితుల ఆత్మహత్యలపై  రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌)ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్‌ ఆదేశాలు జారీచేశారు. ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఎం రమేశ్‌ నేతృత్వంలోని ఈ బృందంలో ఇంటెలిజెన్స్‌ ఎస్పీ సింధు శర్మ, సీఐడీ ఎస్పీ వెంకటలక్ష్మి, సైబరాబాద్‌ అదనపు ఎస్పీ చంద్రకాంత్‌, సీఐడీ డీఎస్పీ శంకర్‌ను నియమించారు. ఈ కేసులను సిట్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బృందం  అధ్యయనం […]

రేపు లోక్‌సభ ముందుకు వక్ఫ్‌ బిల్లు!

సవరించిన వక్ఫ్‌ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 2న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. 2024 ఆగస్టులో సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిశీలనకు వెళ్లిన వక్ఫ్‌ బిల్లుపై ఇదివరకు లోక్‌సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను తెలిపాయి. సవరించిన వక్ఫ్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టే ముందు ప్రతిపక్ష ఇండియా కూటమి నాయకులతో సీనియర్‌ బీజేపీ మంత్రులు చర్చలు జరిపే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON