loader

ఛాంపియన్స్ ట్రోఫీ: విజేతకు కళ్లు చెదిరే ప్రైజ్ మనీ!

ప్రపంచకప్ తర్వాత అతి పెద్ద టోర్నీగా, మినీ ప్రపంచ కప్ గా పరిగణించే ఈ ట్రోఫీ గెలిచిన విజేతకు ప్రైజ్ మనీ సైతం భారీగా ఉండబోతోంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీని 53% పెంచింది. గెలిచిన జట్టుకు 2.24 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.20 కోట్లు) దక్కుతాయి. అంటే విజేతకు రూ.20 కోట్లు అన్నమాట. రెండో స్థానంలో నిలిచిన జట్టుకు 1.12 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 9.72 కోట్లు) వస్తాయి. సెమీఫైనల్లో ఓడిన ఆస్ట్రేలియా, […]

అమరావతి పనులు తిరిగి ప్రారంభించనున్న ప్రభుత్వం

ఏపీ రాజధాని అమరావతి పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. అమరావతి పనులు అట్టహాసంగా తిరిగి ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వము రుణాల కోసం ఏడిబీ, ప్రపంచ బ్యాంకు, హడ్కోలతో ఒప్పందం చేసుకుంది.  అమరావతిలో 48 వేల కోట్లతో 73 పనులకు ఏపీ ప్రభుత్వం ఇదివరకే పరిపాలన ఆమోదం తెలిపింది. ఇందులో 40 వేల కోట్ల విలువచేసే 62 పనులకు టెండర్లు సైతం ఆహ్వానించారు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న సీఆర్డీఏ సమావేశంలో దీనికి […]

హింసకి వ్యతిరేకంగా తీసిన సినిమా ‘23’

మల్లేశం, 8 ఏ.ఎం, మెట్రో చిత్రాలతో ప్రశంసలు పొందిన దర్శకుడు రాజ్ ఆర్ నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘23’తో వస్తున్నారు. 1991 సుండూరు ఊచకోత, 1993 చిలకలూరిపేట బస్సు దహనం, 1997 జూబ్లీహిల్స్ కార్ బాంబు పేలుడు.. ఈ మూడు సామూహిక హత్యల నేపధ్యంలో 23 టీజర్ ఆద్యంతం అద్భుతంగా కొనసాగింది.  ఈ సినిమాని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది.

భారీగా ఉద్యోగుల తొలగింపు..

విశాఖ స్టీల్ ప్లాంట్ లో 900 మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగించారు. కాంట్రాక్ట్ కార్మికులు ఏ క్షణమైనా సమ్మెకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. నేడు అఖిలపక్ష కార్మిక సంఘాలు భారీ ఆందోళనకు పిలుపిచ్చాయి. సమ్మెకు సంబంధించి నోటీసు గడువు ఇప్పటికే ముగిసింది. ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని ప్రభావితం చేసే విధంగా కార్మిక సంఘాల ప్రతినిధులపై ఉక్కు యాజమాన్యం కుట్రలు చేస్తోందని కార్మికులు మండిపడుతున్నారు.

టీటీడీలో ఆధార్ అథెంటిఫికేషన్.. ఈకేవైసీ

తిరుమలలో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల కొందరు దళారుల చేతుల్లో మోసపోతున్న ఘటనలు తరుచూ చోటుచేసుకుంటున్నాయి.  శ్రీవారి దర్శనాలు, సేవలు, గదులు సహా తదితర టికెట్ల బుకింగుల్లో దళారులకు చెక్ పెట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ఆధార్‌ ఆథెంటికేషన్, ఈకేవైసీలను ఏపీ ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందుకు గతేడాది ఆగస్టు 5న కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్‌ మంత్రిత్వ శాఖ అనుమతి తెలిపింది. తాజాగా, ఆధార్ అథెంటిఫికేషన్, ఈ కేవైసీల అమలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను దేవాదాయ శాఖ […]

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో బిగ్‌ డే

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ రోజు జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో భారత్‌, న్యూజిలాండ్ తలపడనున్నాయి. గ్రూప్ దశలో న్యూజిలాండ్‌పై అద్భుతమైన విజయంతో సహా టోర్నమెంట్‌లో అజేయ రికార్డుతో టీమ్ ఇండియా ఫైనల్ పోరుకు చేరింది. కివీస్ ఆటుపోట్లను తిప్పికొట్టి టైటిల్‌ను గెలుచుకోవాలని ఆసక్తిగా ఉంది. దుబాయ్ వేదికపై టీమిండియాతో ఆధిపత్యంగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్‌లో కూడా న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ఇక్కడ 10 మ్యాచ్‌లు ఆడితే 9 సార్లు గెలిచింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON