లండన్లో.. భారత విదేశాంగ మంత్రిపై దాడికి యత్నం..
భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ యూకే పర్యటనలో ఉన్నారు. ఇరుదేశాల మధ్య అనేక అంశాలలో చర్చలు జరుపుతున్నారు లండర్ లో తాజాగా.. జైశంకర్ ఛారమ్ హౌస్ లో తన సమావేశంను ముగించుకుని బైటకు వస్తున్నారు.ఇంతలో కొంత మంది ఖలీస్థానీ మద్దతు దారులు భారీగా అక్కడికి వచ్చి నినాదాలు చేశారు. అంతే కాకుండా.. భారత్ పతాకంను చేతిలో పట్టుకుని అవమానంచేలా ప్రవర్తించారు. జైశంకర్ కూర్చున్న కారుపై దాడికి సైతం యత్నించారు. వెంటనే రంగంలోకి దిగిన లండన్ పోలీసులు ఖలీస్థానీ […]