ఎవరినీ తక్కువ చేయాలని కాదు, అందుకే అలా చేశాను. . . ముఖ్యమంత్రి చంద్రబాబు
అసాధారణ, వేగవంతమైన పనితీరు చూపితేనే విధ్వంస రాష్ట్రంలో పునర్నిర్మాణ ఫలితాలను ప్రజలకు చూపలేమంటున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎక్కడైనా సరే టీమ్ వర్క్గా పని చేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలమని తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు టీం స్పిరిట్తో పనితీరుపై సమీక్షించుకుని పనిచేయాలన్నదే తమ ఆలోచనని.. అందులో భాగంగానే ఫైళ్ల క్లియరెన్స్లో మంత్రులకు ర్యాంకులు ఇచ్చామని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు..