హెచ్సియూ ఏఐ ఫొటోలు, వీడియోలు ఫేక్
బుల్డోజర్లు, పక్కనే ఎగురుతున్న నెమ్మళ్లు సమీపంలో ఉన్న జింకలు అంతా ఏఐ క్రియేషని పోలీసులు గుర్తించారు. దీనిని సీరియస్గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫొటోలను షేర్ చేసిన బిఆర్ఎస్ సోషల్ మీడియా విభాగానికి చెందిన మన్నె క్రిశాంక్, దిలీప్ కొణతంలకు నోటీసులు జారీ చేసింది. ఎవరెవరు ఈ ఫొటోలను షేర్ చేశారు. ఎవరు క్రియేట్ చేశారన్న అంశంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హెచ్సియూ భూములు కాపాడాలని సినిమా తారలు కూడా పోస్టులు పెట్టారు. అందరూ దాదాపుగా […]