ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు విభిన్న అవకాశాలను ప్రకటించారు. ఈ భిన్నమైన అంచనా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. తాను మాత్రం రెండు సంభావ్యతలను చూస్తున్నానని తెలిపారు. “ప్రజలు జన్ సూరాజ్ను ఒక ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. ఆ విశ్వాసాన్ని ప్రజలు పూర్తిగా చూపిస్తే.. ఫలితం 150 సీట్లకు మించి ఉంటుందని, లేకపోతే 10 సీట్ల కంటే తక్కువకే పరిమితం కావచ్చని ఆయన పేర్కొన్నారు.

