తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో పైన శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. మార్చి నెల 15వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్ మెట్రో రైల్ వ్యవస్థను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఆయన వెల్లడించారు. ఎల్ అండ్ టి మెట్రో వ్యాపారం నుండి వైదొలుగుతున్నట్లు 76 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ చేపట్టి, శంషాబాద్ విమానాశ్రయానికి అనుసంధానం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

