
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టును విజయవంతంగా ముందు నడిపించాడు హార్థిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్లో స్లో ఓవర్ రేటు మొయింటేన్ చేసిన కారణంగా అతనికి భారీ జరిమానా విధించింది. ఈ సీజన్లో ఇది మూడోసారి కావడంతో హార్థిక్కు రూ.30 లక్షలు జరిమానా విధించింది.జట్టులోని అందరి ఆటగాళ్లకీ మ్యాచ్ ఫీజులో 50 శాతం లేదా రూ.12 లక్షలు జరిమానా పడింది. అయితే ఈ సీజన్లో రూల్స్ మారడంతో హార్థిక్ సస్పెన్షన్ నుంచి తప్పించుకున్నాడు.