
ప్రపంచవ్యాప్తంగా సునీతా విలియమ్స్ తిరిగి రావడాన్ని సంబరంగా జరుపుకుంటున్నారు. అంతరిక్షంలో 286 రోజులు గడిపిన ఆమె, స్పేస్ఎక్స్ క్రూ-9 మిషన్లో భాగంగా తిరిగి భూమికి చేరుకున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ (RR) సరికొత్త కోణంలో జరుపుకుంది. “ఐపీఎల్ 2025కి సరైన సమయానికి తిరిగొచ్చింది!” అనే హాస్యస్ఫూర్తితో కూడిన పోస్ట్ను RR సోషల్ మీడియాలో షేర్ చేసింది.