
కశ్మీర్లోని మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్లో వారణాసి దంపతులు తమ కుమారుడు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. నేహా జైస్వాల్ కుటుంబం కేక్ మీద కొవ్వొత్తులను వెలిగిస్తూ కనిపిస్తుంది. “రైలు మీ పార్టీ హాల్ కాదు. లోపల కొవ్వొత్తులను వెలిగించడం సురక్షితం కాదు, ప్రాథమిక పౌర జ్ఞానం లేకపోవడాన్ని కూడా చూపిస్తుంది” అని “రైళ్ల లోపల అగ్గిపుల్ల వెలిగించడం నిషేధించబడిందని నేను అనుకున్నాను” అని నెటిజన్ కామెంట్స్ చేస్తున్నారు