‘ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు ప్రజల కంటే కుటుంబ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. లాలూ-రాబ్రీ తమ కుమారుడిని ముఖ్యమంత్రిగా, సోనియా గాంధీ తన కుమారుడిని ప్రధానమంత్రిగా చేయాలనుకుంటున్నారు. లాలూ కుమారుడు
సీఎం, సోనియా గాంధీ కుమారుడు ప్రధాని కాలేరని నేను చెబుతున్నా. బిహార్లో సీఎంగా నీతీశ్ కుమార్ ఉంటే, దిల్లీలో ప్రధాని కుర్చిలో నరేంద్ర మోదీ ఉన్నారు’ అని బిహార్లో ఎన్నికల ప్రచారంలో అమిత్ షా విమర్శలు గుప్పించారు.

