loader

దేశంలోని ప్రముఖ ఐఐటీల్లో ప్రవేశానికి ప్రతి ఏటా నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన 23 ఐఐటీల్లో జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ రెండు దశల్లో నిర్వహించే పరీక్షల ద్వారా అడ్మిషన్ లభిస్తుంటుంది. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్ నెలల్లో రెండు సెషన్లలో జేఈఈ మెయిన్స్ పరీక్ష జరిగింది. జూన్ 2వ తేదీ ఉదయం 10 గంటలకు ఫలితాలు వెల్లడి కానున్నాయి. మీ ఫలితాలను jeeadv.ac.in ద్వారా చెక్ చేసుకోవచ్చు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON