loader

గాంధీ కుటుంబంపై అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాల మధ్య విభేదాలు ఉన్నాయని, ఆ పార్టీలో ఉన్నప్పుడు వాటికి తానే బాధితుడ్ని అని ఆరోపించారు. ‘కేరళ వ్యవహారాల్లో ప్రియాంక జోక్యం చేసుకోవడం రాహుల్‌కు ఇష్టం లేదు. రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ మధ్య సఖ్యత లేదని, అందుకే ప్రియాంకను కేరళకు బదులుగా అసోం ఎన్నికల కమిటీ బాధ్యతలు అప్పగించారని శర్మ పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON