loader

మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఏరియల్​ సర్వే నిర్వహించారు. అనంతరం హనుమకొండలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తున్నారు. సమ్మయ్యనగర్​లో వరద ప్రాంతాలను, దెబ్బతిన్న నాలాలను ఆయన పరిశీలించారు. సర్వం కోల్పోయిన బాధితులను సీఎం పరామర్శించి, వారికి భరోసా ఇవ్వనున్నారు. బాధితులను ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, పొన్నం ప్రభాకర్​, కొండా సురేఖ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు ఉన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON