loader

​జేడీయూ అధినేత నితీశ్​ కుమార్, బీజేపీ అభ్యర్థి రమా నిషాద్‌ మెడలో పూలమాల వేశారు. పక్కనే ఉన్న రాజ్యసభ ఎంపీ సంజయ్ ఝా సీఎం చేయి పట్టుకుని ఆపినా ఆగకుండా ఆమె మెలలో పూలమాల వేశారు. ఇది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యింది. దీంతో ఆర్​జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ స్పందించారు.​ ‘నితీశ్​ ఆరోగ్యం బాగుందా?’ అని ఎక్స్​లో కామెంట్​ చేశారు. మంగళవారం ముజఫర్‌పుర్ జిల్లాలోని మీనాపుర్ నియోజకవర్గంలో తన అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని నితీశ్​ ప్రారంభించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON