loader

మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్‌కు భారత్ నాలుగోసారి ఆతిథ్యం ఇవ్వనుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్వర్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహించే ఈ మెగా ఈవెంట్ సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 26 వరకు జరగనుంది.ఆతిథ్య దేశం భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు ఇప్పటికే అర్హత సాధించాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON