
బెంగాల్ పర్యటనలో ఉన్న ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ, 2026 లో మమతా బెనర్జీ ప్రభుత్వం శాశ్వతంగా కూలిపోతుందని అన్నారు. “సుభేందు అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడినప్పుడల్లా దీదీ భయపడుతుంది. ఎన్నికల్లో మమతా బెనర్జీ హింసకు పాల్పడుతున్నారని అమిత్ షా ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదని అన్నారు. హింస లేకుండా ఓటు వేయండి, మీరు వాస్తవాన్ని అర్థం చేసుకుంటారు” అని అమిత్ షా పిలుపునిచ్చారు.