
ఆపరేషన్ సిందూర్ మధ్య రెండు దేశాల మధ్య జరిగిన కాల్పుల ఘటన తర్వాత, భారతదేశంతో శాంతి చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ గురువారం అన్నారు. ముందుగా, కాశ్మీర్ వివాదం, నీటి పంపిణీతో సహా ద్వైపాక్షిక సమస్యలను పరిష్కరించడానికి సమగ్ర చర్చలకు రావాలని భారత్ను ఆహ్వానించారు. భారతదేశం, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణను ఇప్పుడు మే 18 వరకు పొడిగించినట్లు ఇస్లామాబాద్ ఇప్పటికే ప్రకటించింది.
అనంతరం పాకిస్తాన్ ప్రధానమంత్రి చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.