
ఆగస్టు 1 నుండి UPI నియమాలు మారబోతున్నాయి. రోజుకు 50 సార్ల కన్నా ఎక్కువ బ్యాలెన్స్ తనిఖీ చేయలేరు. UPI ఆటో-పే లావాదేవీలు (బిల్లు చెల్లింపులు, EMIలు, సబ్స్క్రిప్షన్లు వంటివి) ఇకపై నిర్దిష్ట సమయాలలోనే జరుగుతాయి. , ఈ సమయాలు ఉదయం 10 గంటల ముందు, లేదా మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయి. రాత్రి 9:30 తర్వాత ఒక స్లాట్ నిర్ణయిస్తారు. సాధారణ వినియోగదారులు గతంలో లాగే రోజువారీ బిల్లు చెల్లింపులు, ఇతర చెల్లింపులు, బదిలీలు చేయగలరు.