మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ రోగిని.. ఆధార్ కార్డు లేదనే నెపంతో సిబ్బంది ఆసుపత్రిలో చేర్చుకోకపోవడం అతడు ఏ మాత్రం ఉలుకు పలుకు లేకుండా ఉండటంతో, అతడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? తెలుసుకోకుండా మృతి చెందాడనే అనుమానంతో అతడి బాడీని మార్చురీకి పంపించారు. స్వీపర్లు రోగి కదలికలను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆస్పత్రిలో చేర్పించి అతడికి చికిత్స చేయిస్తున్నారు.

