loader

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. బాపట్ల జిల్లా స్టూవర్టపురం వాసులు మహానంది వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. భక్తులు ఉన్న కారు లారీని ఢీ కొట్టడంతో దుర్ఘటన జరిగింది. 8 మంది మహానంది వెళ్లి వస్తుండగా లారీని ఢీ కొట్టారు ఈ దుర్ఘటనలో స్పాట్‌లోనే ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON