loader

బిహార్‌లో ఎన్​డీఏ చరిత్రాత్మక విజయంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే కీలక పరిణామం జరిగింది. ఎన్​డీఏలోని కీలక పార్టీ రామ్‌ విలాస్‌ లోక్‌జన్‌ శక్తి అధినేత చిరాగ్‌ పాసవాన్‌, జేడీయూ చీఫ్‌, ప్రస్తుత సీఎం నీతీశ్‌ కుమార్‌తో భేటీ అయ్యారు. నీతీశ్‌ నేతృత్వంలో ఎన్​డీఏ ఘన విజయాన్ని అందుకుందని, అందుకే అభినందించడానికి వెళ్లానని చిరాగ్‌ పాసవాన్‌ తెలిపారు. అయితే డిప్యూటీ సీఎం పదవి తమకు ఇవ్వాలని కోరేందుకే చిరాగ్‌ వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON