
ప్రపంచ సుందరి పోటీలకు వేదిక కానున్న హైదరాబాద్లో పోలీసులు భద్రను కట్టుదిట్టం చేశారు. ప్రపంచ సుందరీలతో నగరంలో హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. ఇందులోభాగంగా చార్మినార్, గోల్కొండ సుందరీమణులు సందర్శించనున్నారు. నగరంలోని రామోజీ ఫిలీ సిటీ, ఆస్పత్రులు, తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించనున్నారు. ట్యాంక్బండ్పై ప్రతి ఆదివారం ఏర్పాటు చేసే సండే ఫండే కార్నివాల్ను సందర్శించనున్నారు.