loader

దిల్లీ మద్యం పాలసీ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు దిల్లీ రౌస్​ అవెన్యూ కోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో అభియోగాలు మోపిన 23 మందికి కోర్టు విముక్తి కల్పించింది. ఈ మేరకు నిందితుల పేర్లను డిశ్చార్చ్​ చేస్తూ రౌస్​ అవెన్యూ కోర్టు ఉత్తర్వులను వెలువరించింది. సరైన ఆధారాలు లేకుండానే కేసులో పేర్లు చేర్చారని సీబీఐపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తిగా లోపభూయిష్టమైన దర్యాప్తు జరిగిందని సీబీఐపై అసహనం వ్యక్తం చేసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON