loader

ఓట్ల చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఇటీవల తాము అణుబాంబు పేల్చామని, త్వరలో మరింత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబు పేలుస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రకటనతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గడ్డు పరిస్థితులు తప్పవని కూడా ఆయన హెచ్చరించారు. బీహార్‌లోని పాట్నాలో జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఓటర్ అధికార్ యాత్ర ముగింపు సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON