
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన 9 మంది అందెశ్రీ, పాశం యాదగిరి, గద్దర్, గోరేటి వెంకన్న, బండి యాదగిరి, సుద్దాల అశోక్ తేజ, జయరాజ్, గూడ అంజయ్య, ఎక్కా యాదగిరి రావు, నలిమెల భాస్కర్ లను సన్మానించారు.పురస్కారాలు అందజేయడమే కాకుండా నగదు ప్రోత్సహంగా వారికి రూ. కోటి చొప్పున సీఎం చేతుల మీదుగా చెక్కులను అందజేశారు.