loader

తిరుమలలో అన్యమతానికి చెందిన వ్యక్తి నమాజ్ చేసిన ఘటన మరువకముందే మరో అపచారం జరిగింది. ముగ్గురు ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులు మద్యం సేవించి తిరుమల కొండపైకి చేరుకోవటమే కాకుండా.. వాహనం నడుపుతూ ప్రమాదానికి కూడా కారణమయ్యారు. తిరుమలలోని గోపురం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో తమ వాహనంలో కొండపైకి వచ్చిన ముగ్గురు పోలీసులు తమ వాహనాన్ని కర్ణాటకకు చెందిన భక్తుల వాహనంతో ఢీకొట్టారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON