
పాకిస్తాన్ ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణలో పాక్కు చెందిన ఏడు చెక్పోస్టుల వెంబడి ఆప్ఘాన్ అన్ని వైపుల నుంచి కాల్పులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు పాక్ సైనికులు మరణించారని ఆఫ్గాన్ చెబుతోంది. మరోవైపు తమ సైన్యం జరిపిన కౌంటర్ ఫైరింగ్ లో పలువురు అఫ్గాన్ సైనికులు మృతి చెందారని పాకిస్తాన్ వెల్లడించినట్లు పిటివి న్యూస్ పేర్కొంది