loader

ఐసిసి వన్డే ప్రపంచకప్-2025 మంగళవారం నుంచి ప్రారంభం అవుతోంది. ఈ ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తున్నాయి. తొలి మ్యాచ్‌లో అతిథ్య దేశాలు భారత్-శ్రీలంక తలపడుతున్నాయి. బర్సపరా క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించి.. టోర్నమెంట్‌ని ఘనంగా ఆరంభించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON