loader

గండికోటలో ఇంటర్ బాలిక హత్య కేసు మలుపులు తిరుగుతోంది. పరువు హత్యగా భావిస్తున్నారు. ప్రియుడు లోకేష్ ..బాలికను చంపలేదని పోలీసులు ఓ క్లారిటీకి వచ్చారు. అయితే ఆ యువకుడ్ని ఇరికించడానికి పక్కా ప్లాన్ తో వ్యవహరించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇది పరువు హత్యేనని ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రియుడు లోకేష్ తో కలిసి గండికోటకు వెళ్లింది. ఈ విషయం తెలియడంతో బాలిక బంధువు గండికోటకు వెళ్లారు. వారే ఏదో చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON