loader

దేశంలో మరో అత్యాచార ఘటన ప్రజల్లో కలవరం సృష్టిస్తోంది. తమిళనాడులోని కోయంబత్తూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఓ కళాశాలలో చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థిని ఆదివారం అత్యాచారానికి గురయ్యింది. అత్యాచారానికి గురైన ఓ విద్యార్థిని.. ఆదివారం వినీత్ అనే వ్యక్తితో కలిసి ఆ ప్రాంతానికి వచ్చినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆ దారిలో వెళుతున్న ముగ్గురు వ్యక్తులు యువకుడు వినీత్ పై కత్తితో దాడి చేసి విద్యార్థిని
అపహరించిన ముగ్గురు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేసి పారిపోయారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON