loader

కర్ణాటక కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై కొన్ని పథకాల్లో ముస్లింలకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించనుంది. ఈ మేరకు కేబినెట్ నిర్ణయించింది. ముస్లింలకు ప్రత్యేక కోటా మంజూరు చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతలు, మంత్రులు సమర్థిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, గ్రామీణాభివృద్ధి శాఖలు అమలు చేసే హౌసింగ్ పథకాలకు ఈ 15 శాతం రిజర్వేషన్లు వర్తించనున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON