జోరుగా వర్షం పడుతున్న సమయంలో ఉల్లిందకొండ క్రాస్ దగ్గర.. బస్సు డ్రైవర్.. అదే రూట్లో.. బస్సు ముందు వెళ్తున్న కేటీఎం బైక్ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. దాంతో.. ఆ బైకర్ (శివశంకర్).. కిందపడ్డాడు. అతనికి తీవ్రగాయాలై రోడ్డు
పక్కన పడి చనిపోయాడు. కానీ.. బస్సును డ్రైవర్ ఆపలేదు. అలాగే నడిపించాడు. అతను బస్సును కంట్రోల్ చెయ్యలేకపోయాడు. ఆ బైక్.. బస్సు మధ్యలోకి వెళ్లింది. బైక్కి ఉండే.. పెట్రోల్ ట్యాంకర్ లీకయ్యింది. దాంతో మంటలు వ్యాపించాయి. అని పోలీసులు, కలెక్టర్ సిరి ప్రాథమికంగా అంచనా

