ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణకు హాజరైన ఆయన ఏడు గంటల పాటు విచారణ ఎదుర్కొన్న తర్వాత మీడియాతో మాట్లాడారు. కూటమిని విడగొడితేనే జగన్ అధికారంలోకి వస్తారని లేకపోతే ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రయోజనం ఉండదన్నారు. కూటమిని విడగొట్టే రాజకీయం.. ప్రస్తుతం ఉన్న కోటరీకి తెలియదన్నారు. కోటరీలో పందికొక్కులు ఉన్నారని.. జగన్ పై పడి తిన్నారని.. ఇప్పటికీ తింటున్నారని అన్నారు.లిక్కర్ స్కాం జరిగినట్లుగా జగన్ కు తెలియదని తెలిసినట్లయితే.. స్కాం చేయించేవారు కాదన్నారు.

