భారత జట్టు వరల్డ్ కప్ ట్రోఫీని మొదటగా హనుమాన్ ఆలయానికి తీసుకెళ్లడంపై మాజీ ఆటగాడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కీర్తి ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరల్డ్ కప్ గెలుపొందాకట్రోఫీతో కలిసి ఆలయంలోకి వెళ్లినందుకు భారత ఆటగాళ్లు సిగ్గుపడాలి అని ఆజాద్ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా ఇషాన్ కిషన్ మీడియా ప్రశ్నించింది. ఇంతకూ కీర్తి ఆజాద్ ఎవరు? ఆజాద్ మాటల్ని ఎవరు పట్టించుకుంటారు?’ అని ఇషాన్ మాజీ ఆటగాడి గాలి తీసేశాడు.

